Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై పోలీస్ కమిషనర్ కీలక నిర్ణయం ... ఖాకీలకు శుభవార్త

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (15:50 IST)
ముంబై పోలీస్ కమిషనర్ చీఫ్ పరంబీర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న తరుణంలో ఆయన ముంబై పోలీసులకు శుభవార్త చెప్పారు. 55 యేళ్లు దాటిన పోలీసులు ఎవరూ విధులకు హాజరుకావొద్దని ఆయన ఆదేశాలు జారీచేశారు. 
 
న‌గ‌రంలో ముగ్గురు పోలీసులు వైర‌స్ బారినప‌డ‌డం వ‌ల్ల పోలీసు శాఖ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. వైర‌స్‌ను సంపూర్ణంగా నియంత్రించేంత వ‌ర‌కు డ్యూటీకి రావాల్సిన అవ‌స‌రం లేద‌ని అధికారులు స్ప‌ష్టంచేశారు.
 
గ‌త మూడు రోజుల్లో ముగ్గురు పోలీసులు మృతిచెందారు. అయితే వారంతా 50 ఏళ్లు దాటినవారు కావ‌డం శోచ‌నీయం. 55 ఏళ్ల పైబ‌డిన వారికి వైర‌స్ త్వ‌ర‌గా సోకే ఛాన్సు ఉంటుంద‌ని ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రించింది. 
 
దీంతో ఆయన ఈ కమిషనరు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపోతే, ముంబైలో క‌రోనా పాజిటివ్ కేసులు 6 వేల‌కు చేరుకున్నాయి. ఆ న‌గ‌రంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 219గా ఉన్న‌ది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments