Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సులో చార్జింగ్ పోర్ట్‌ లేదనీ.. 5 వేల ఫైన్‌........

Webdunia
మంగళవారం, 3 డిశెంబరు 2019 (16:35 IST)
యాడ్స్​లో చూపిన విధంగా బస్సులో ఎయిర్​కండిషనింగ్, మొబైల్​ చార్జింగ్​ పాయింట్​లేకపోవడంతో పాసింజర్​కు రూ.5 వేల ఫైన్‌‌ కట్టాలని మహారాష్ట్ర ఆర్టీసీని ఓ కన్స్యూమర్​ కోర్టు ఆదేశించింది. సతీష్​ రతన్ ​లాల్​ దయామా తన ఫ్రెండ్​తో కలిసి శివ్​షాహి బస్​లో జల్నా నుంచి ఔరంగాబాద్​కు జూలై 12న బయలుదేరాడు. మొబైల్​ బ్యాటరీ అయిపోవడంతో బస్సులో చార్జింగ్​ పాయింట్​ కోసం అడిగాడు. అయితే బస్సులో ఏసీ, చార్జింగ్​ పాయింట్​ పని చేయడం లేదని చెప్పారు. 
 
కంప్లయింట్​ రిజిస్టర్​ను ఇవ్వాలని బస్​ డ్రైవర్, కండక్టర్​ను అడిగితే ఇవ్వలేదు. దీంతో అతడు జిల్లా కన్స్యూమర్​ డిస్ప్యూట్​ రిడ్రెసల్​ ఫోరంలో కంప్లయింట్​ చేశాడు. ఏసీ, చార్జింగ్​ పాయింట్​ లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యానని, మెంటల్​ టెన్షన్​ అనుభవించానని అందులో పేర్కొన్నాడు. మహారాష్ట్ర ఆర్టీసీ తమ యాడ్స్​లో ఏసీ, మొబైల్​ చార్జింగ్ ​పోర్ట్​ గురించి ప్రచారం చేశాయని, టికెట్​లను కూడా అందుకు తగ్గట్టే చార్జ్​ చేశారని, అయితే బస్సులో ఆ రెండు సదుపాయాలు లేవని తెలిపాడు. వాదనలు విన్న జల్నా జిల్లా కన్స్యూమర్​ కోర్టు.. 30 రోజుల్లో సతీష్​కు రూ.5 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments