బస్సులో చార్జింగ్ పోర్ట్‌ లేదనీ.. 5 వేల ఫైన్‌........

Webdunia
మంగళవారం, 3 డిశెంబరు 2019 (16:35 IST)
యాడ్స్​లో చూపిన విధంగా బస్సులో ఎయిర్​కండిషనింగ్, మొబైల్​ చార్జింగ్​ పాయింట్​లేకపోవడంతో పాసింజర్​కు రూ.5 వేల ఫైన్‌‌ కట్టాలని మహారాష్ట్ర ఆర్టీసీని ఓ కన్స్యూమర్​ కోర్టు ఆదేశించింది. సతీష్​ రతన్ ​లాల్​ దయామా తన ఫ్రెండ్​తో కలిసి శివ్​షాహి బస్​లో జల్నా నుంచి ఔరంగాబాద్​కు జూలై 12న బయలుదేరాడు. మొబైల్​ బ్యాటరీ అయిపోవడంతో బస్సులో చార్జింగ్​ పాయింట్​ కోసం అడిగాడు. అయితే బస్సులో ఏసీ, చార్జింగ్​ పాయింట్​ పని చేయడం లేదని చెప్పారు. 
 
కంప్లయింట్​ రిజిస్టర్​ను ఇవ్వాలని బస్​ డ్రైవర్, కండక్టర్​ను అడిగితే ఇవ్వలేదు. దీంతో అతడు జిల్లా కన్స్యూమర్​ డిస్ప్యూట్​ రిడ్రెసల్​ ఫోరంలో కంప్లయింట్​ చేశాడు. ఏసీ, చార్జింగ్​ పాయింట్​ లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యానని, మెంటల్​ టెన్షన్​ అనుభవించానని అందులో పేర్కొన్నాడు. మహారాష్ట్ర ఆర్టీసీ తమ యాడ్స్​లో ఏసీ, మొబైల్​ చార్జింగ్ ​పోర్ట్​ గురించి ప్రచారం చేశాయని, టికెట్​లను కూడా అందుకు తగ్గట్టే చార్జ్​ చేశారని, అయితే బస్సులో ఆ రెండు సదుపాయాలు లేవని తెలిపాడు. వాదనలు విన్న జల్నా జిల్లా కన్స్యూమర్​ కోర్టు.. 30 రోజుల్లో సతీష్​కు రూ.5 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments