Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నకుమార్తెను చంపేందుక సుఫారీ ఇచ్చిన తల్లి..

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (09:44 IST)
కన్నకుమార్తెను చంపేందుకు తల్లి సుఫారీ ఇచ్చింది. కిరాయి గూండాలతో కన్న కూతుర్ని హత్య చేయించి..కటకటాల పాలైన ఓ తల్లి ఉదంతమిది. ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. సుకిరి గిరి అనే 58 ఏళ్ల మహిళ తన కుమార్తెను చంపాలని..అందుకు 50 వేల రూపాయలను ఇస్తాననని ప్రమోద్‌ జీనా, మరో ఇద్దరితోఒప్పందం కుదుర్చుకుంది. 
 
అయితే ప్రాథమిక విచారణలో కుమార్తె షిబానీ నాయక్‌ (36) కల్తీ లిక్కర్‌ వ్యాపారం చేస్తుండేదని, దాంతో తల్లి ఇటువంటి వద్దని వారించినా..కుమార్తె వినిపించుకోకపోవడంతో హత్య చేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని.. ప్రమోద్‌ జీనాను సంప్రదించినట్లు తేలింది. 
 
తొలుత అడ్వాన్సుగా ఎనిమిది వేల రూపాయలు ఇవ్వగా...ఈ నెల 12న షిబానీ నాయక్‌ను రాళ్లతో మోది హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని నగ్రామ్‌ గ్రామంలోని వంతెన కింద లభించడంతో, విచారణ చేపట్టగా ఈ విషయాలు వెలుగుచూశాయని పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రమోద్‌ జీనాను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments