Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నకుమార్తెను చంపేందుక సుఫారీ ఇచ్చిన తల్లి..

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (09:44 IST)
కన్నకుమార్తెను చంపేందుకు తల్లి సుఫారీ ఇచ్చింది. కిరాయి గూండాలతో కన్న కూతుర్ని హత్య చేయించి..కటకటాల పాలైన ఓ తల్లి ఉదంతమిది. ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. సుకిరి గిరి అనే 58 ఏళ్ల మహిళ తన కుమార్తెను చంపాలని..అందుకు 50 వేల రూపాయలను ఇస్తాననని ప్రమోద్‌ జీనా, మరో ఇద్దరితోఒప్పందం కుదుర్చుకుంది. 
 
అయితే ప్రాథమిక విచారణలో కుమార్తె షిబానీ నాయక్‌ (36) కల్తీ లిక్కర్‌ వ్యాపారం చేస్తుండేదని, దాంతో తల్లి ఇటువంటి వద్దని వారించినా..కుమార్తె వినిపించుకోకపోవడంతో హత్య చేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని.. ప్రమోద్‌ జీనాను సంప్రదించినట్లు తేలింది. 
 
తొలుత అడ్వాన్సుగా ఎనిమిది వేల రూపాయలు ఇవ్వగా...ఈ నెల 12న షిబానీ నాయక్‌ను రాళ్లతో మోది హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని నగ్రామ్‌ గ్రామంలోని వంతెన కింద లభించడంతో, విచారణ చేపట్టగా ఈ విషయాలు వెలుగుచూశాయని పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రమోద్‌ జీనాను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments