Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మా... అత్తయ్య నాపై అత్యాచారం చేసింది: తల్లి వద్ద విలపించిన బాలుడు

ఐవీఆర్
బుధవారం, 22 జనవరి 2025 (18:28 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. మైనర్ బాలుడైన మేనల్లుడిని బెదిరించి ఓ అత్త అతడిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడింది. పూర్తి వివరాలను చూస్తే... పరగణా జిల్లా పరిధిలోని ఓ మారుమూల పల్లెటూర్లో ఓ మహిళ ఒంటరిగా జీవిస్తోంది. అక్కడికి తన సోదరుడు కుమారుడు మైనర్ అయిన మేనల్లుడు వెళ్లాడు. ముందు కొన్నిరోజులపాటు అతడి పట్ల మామూలుగానే వుంటూ ఆ తర్వాత క్రమంగా బాలుడితో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించింది. అలా మైనర్ బాలుడిపై అత్యాచారానికి పాల్పడింది. ఆ సమయంలో వీడియోలు కూడా తీసింది.
 
ఎవరికైనా చెబితే ఆ వీడియోలు బైట పెడతానంటూ బాధితుడిని బెదిరిస్తూ అతడిపై కోర్కె తీర్చుకుంది. ఊరి నుంచి తిరిగి వచ్చిన బాలుడు మౌనంగా మూలన కూర్చుని వుంటున్నాడు. బాలుడి ప్రవర్తనతో అనుమానం వచ్చిన అతడి తల్లి గట్టిగా నిలదీయడంతో... అత్తయ్య తనపై అత్యాచారం చేసిందంటూ బోరుమంటూ విలపిస్తూ తల్లి వద్ద చెప్పాడు. దీనితో విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments