Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావణ దహనంలో పెను విషాదం... రైలు ఢీకొట్టి 50 మందికి పైగా దుర్మరణం(Video)

Webdunia
శుక్రవారం, 19 అక్టోబరు 2018 (21:09 IST)
పంజాబ్‌లోని జోడా పాటక్ ప్రాంతంలో దసరా ఉత్సవాలలో చేసే రావణ దహనం సందర్భంగా పెను విషాదం చోటుచేసుకుంది. దసరా చివరి రోజు కావడంతో రావణ దహనం ఏర్పాటు చేయగా... దాన్ని వీక్షిస్తున్న వారిని అత్యంత వేగంగా దూసుకొచ్చిన హవ్డా ఎక్స్‌ప్రెస్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా అక్కడికక్కడే మృతి చెందారు. రైలు ధాటికి శవాలు ఎగిరి చెల్లాచెదురుగా పడిపోయాయి.
 
రావణ దహనం రైలు ట్రాక్ పక్కనే కావడంతో అంతా ఆ వేడుకను చూసేందుకు ట్రాక్ వద్ద గుమిగూడారు. ఆ సమయంలో 700 మందికి పైగా వున్నట్లు తెలుస్తోంది. రావణ దహనం తాలూకు వచ్చే టపాసుల భారీ పేలుడు శబ్దంతో తాము నిల్చున్న రైల్వే ట్రాక్ పైన వేగంగా దూసుకు వస్తున్న రైలును గమనించలేకపోయారు. దాంతో ఈ ఘోరం జరిగిపోయింది. 
 
ప్రాధమిక సమాచారాన్ని బట్టి 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు చెపుతున్నా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం - నిద్రమాత్రలు మింగి(Video)

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

Tamannaah break up:తమన్నా భాటియా, విజయ్ వర్మల డేటింగ్ కు పాకప్ ?

Varalakshmi: కొంత ఇస్తే అది మళ్ళీ ఫుల్ సర్కిల్ లా వెనక్కి వస్తుంది: వరలక్ష్మీ, నికోలయ్‌ సచ్‌దేవ్‌

Tuk Tuk: సూపర్‌ నేచురల్‌, మ్యాజికల్‌ పవర్‌ ఎలిమెంట్స్‌ సినిమా టుక్‌ టుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments