Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావణ దహనంలో పెను విషాదం... రైలు ఢీకొట్టి 50 మందికి పైగా దుర్మరణం(Video)

Webdunia
శుక్రవారం, 19 అక్టోబరు 2018 (21:09 IST)
పంజాబ్‌లోని జోడా పాటక్ ప్రాంతంలో దసరా ఉత్సవాలలో చేసే రావణ దహనం సందర్భంగా పెను విషాదం చోటుచేసుకుంది. దసరా చివరి రోజు కావడంతో రావణ దహనం ఏర్పాటు చేయగా... దాన్ని వీక్షిస్తున్న వారిని అత్యంత వేగంగా దూసుకొచ్చిన హవ్డా ఎక్స్‌ప్రెస్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా అక్కడికక్కడే మృతి చెందారు. రైలు ధాటికి శవాలు ఎగిరి చెల్లాచెదురుగా పడిపోయాయి.
 
రావణ దహనం రైలు ట్రాక్ పక్కనే కావడంతో అంతా ఆ వేడుకను చూసేందుకు ట్రాక్ వద్ద గుమిగూడారు. ఆ సమయంలో 700 మందికి పైగా వున్నట్లు తెలుస్తోంది. రావణ దహనం తాలూకు వచ్చే టపాసుల భారీ పేలుడు శబ్దంతో తాము నిల్చున్న రైల్వే ట్రాక్ పైన వేగంగా దూసుకు వస్తున్న రైలును గమనించలేకపోయారు. దాంతో ఈ ఘోరం జరిగిపోయింది. 
 
ప్రాధమిక సమాచారాన్ని బట్టి 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు చెపుతున్నా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తె న్యూడ్ ఫోటోలు అడిగారు: నటుడు అక్షయ్ కుమార్ ఆవేదన

ముగిసిన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా నిశ్చితార్థం

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments