Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ను మించిన రాక్షసుడు లేడు.... మంత్రి పరిటాల సునీత ఘాటు వ్యాఖ్యలు...

Webdunia
శుక్రవారం, 19 అక్టోబరు 2018 (18:30 IST)
డ్వాక్రా రుణ మాఫీపై వై.ఎస్ జగన్ వ్యాఖ్యలకు పరిటాల సునీత ఘాటుగా స్పందించారు. ‘పసుపు-కుంకుమ’ పథకాన్ని జగన్ హేళనగా మాట్లాడటం ద్వారా కోటి మంది డ్వాక్రా మహిళలను అవమానపర్చడమే అన్నారు. డ్వాక్రా మహిళలకు ‘పసుపు-కుంకుమ’ పథకం క్రింద తుది విడత నిధులు మంజూరు చేశామని 10 రోజుల్లో మహిళల బ్యాంకు ఖాతాలలో ఆ మొత్తం జమ అవుతుందన్నారు. 
 
డ్వాక్రా మహిళలకు తెలుగుదేశం ప్రభుత్వం చేయూతనిచ్చిందని ఈ అంశంపై  చర్చకు నేను సిద్ధం..? జగన్మోహన్ రెడ్డీ నీవు సిద్దమా..? అని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. రాక్షస భాష, రాక్షస కార్యక్రమాల్లో జగన్‌ను మించిన రాక్షసుడు లేడని, అసలుసిసలు మహిషాసురుడు జగన్ అని అందుకే 2014 ఎన్నికల్లో రాష్ట్ర మహిళలు మహిషాసుర మర్దన చేశారన్నారు.
 
రాబోయే ఎన్నికల్లో ‘జగనాసురుడి’ని పూర్తిగా మర్దించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తీవ్ర విమర్శలు చేశారు పరిటాల సునీత. మరి సునీత వ్యాఖ్యలకు వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments