Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ను మించిన రాక్షసుడు లేడు.... మంత్రి పరిటాల సునీత ఘాటు వ్యాఖ్యలు...

Webdunia
శుక్రవారం, 19 అక్టోబరు 2018 (18:30 IST)
డ్వాక్రా రుణ మాఫీపై వై.ఎస్ జగన్ వ్యాఖ్యలకు పరిటాల సునీత ఘాటుగా స్పందించారు. ‘పసుపు-కుంకుమ’ పథకాన్ని జగన్ హేళనగా మాట్లాడటం ద్వారా కోటి మంది డ్వాక్రా మహిళలను అవమానపర్చడమే అన్నారు. డ్వాక్రా మహిళలకు ‘పసుపు-కుంకుమ’ పథకం క్రింద తుది విడత నిధులు మంజూరు చేశామని 10 రోజుల్లో మహిళల బ్యాంకు ఖాతాలలో ఆ మొత్తం జమ అవుతుందన్నారు. 
 
డ్వాక్రా మహిళలకు తెలుగుదేశం ప్రభుత్వం చేయూతనిచ్చిందని ఈ అంశంపై  చర్చకు నేను సిద్ధం..? జగన్మోహన్ రెడ్డీ నీవు సిద్దమా..? అని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. రాక్షస భాష, రాక్షస కార్యక్రమాల్లో జగన్‌ను మించిన రాక్షసుడు లేడని, అసలుసిసలు మహిషాసురుడు జగన్ అని అందుకే 2014 ఎన్నికల్లో రాష్ట్ర మహిళలు మహిషాసుర మర్దన చేశారన్నారు.
 
రాబోయే ఎన్నికల్లో ‘జగనాసురుడి’ని పూర్తిగా మర్దించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తీవ్ర విమర్శలు చేశారు పరిటాల సునీత. మరి సునీత వ్యాఖ్యలకు వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Chapter 1: కాంతార చాప్టర్‌ 1.. రిషబ్ శెట్టి సతీమణి కన్నీళ్లు.. తారక్‌తో రిషబ్ ఫ్యామిలీ వీడియో వైరల్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments