Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ల బాలుడి కళ్ల ముందే తల్లి ఆత్మహత్య.. చూస్తూ ఏడుస్తూ..

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2018 (18:54 IST)
పూణేలో ఘోరం జరిగింది. కంటిముందే తల్లి ఆత్మహత్యకు పాల్పడుతుంటే.. ఏం జరుగుతుందో తెలియని స్థితిలో మూడేళ్ల బాలుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. గత 2012వ సంవత్సరం స్వరూప్ శ్రీకార్ అనే వ్యక్తిని స్నేహ పెళ్లాడింది. 
 
వివాహానికి తర్వాత అత్తగారితో విబేధాలు తలెత్తాయి. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి. స్నేహను స్వరూప్‌తో పాటు అతని తల్లి కారు కోసం పుట్టింటి నుంచి డబ్బు తేవాలని వేధించేవారు. 
 
దీంతో మనస్తాపానికి గురైన స్నేహా.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో తన మూడేళ్ల కుమారుడి కళ్లముందే ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని చూసిన ఆ చిన్నారి ఏం చేయాలో తోచక ఏడుస్తూ కనిపించాడు. 
 
దీన్ని గమనించిన స్థానికులు స్నేహను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. దీనిపై స్నేహ కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంకా స్నేహ భర్త స్వరూప్, స్వరూప్ తల్లి పద్మ శ్రీసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments