Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ల బాలుడి కళ్ల ముందే తల్లి ఆత్మహత్య.. చూస్తూ ఏడుస్తూ..

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2018 (18:54 IST)
పూణేలో ఘోరం జరిగింది. కంటిముందే తల్లి ఆత్మహత్యకు పాల్పడుతుంటే.. ఏం జరుగుతుందో తెలియని స్థితిలో మూడేళ్ల బాలుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. గత 2012వ సంవత్సరం స్వరూప్ శ్రీకార్ అనే వ్యక్తిని స్నేహ పెళ్లాడింది. 
 
వివాహానికి తర్వాత అత్తగారితో విబేధాలు తలెత్తాయి. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి. స్నేహను స్వరూప్‌తో పాటు అతని తల్లి కారు కోసం పుట్టింటి నుంచి డబ్బు తేవాలని వేధించేవారు. 
 
దీంతో మనస్తాపానికి గురైన స్నేహా.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో తన మూడేళ్ల కుమారుడి కళ్లముందే ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని చూసిన ఆ చిన్నారి ఏం చేయాలో తోచక ఏడుస్తూ కనిపించాడు. 
 
దీన్ని గమనించిన స్థానికులు స్నేహను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. దీనిపై స్నేహ కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంకా స్నేహ భర్త స్వరూప్, స్వరూప్ తల్లి పద్మ శ్రీసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments