Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొందరు నెటిజన్లు అత్యాచారం చేసి చంపేస్తాం.. అని బెదిరిస్తున్నారు.. షమీ భార్య

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (17:41 IST)
భారత క్రికెటర్ షమీ భార్య, మోడల్‌ హసీన్‌ జహాన్ గతంలో తన భర్త షమీపై సంచలన ఆరోపణలు చేసారు. దాంతో ప్రస్తుతం ఇద్దరూ విడిగా జీవిస్తున్నారు. తాజాగా రామ జన్మభూమి అయోధ్య ఆగస్టు 5న రామ మందిర భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.
 
రామమందిర భూమి పూజ నేపథ్యంలో హసీన్‌ జహాన్ "హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు "అంటూ సోషల్ మీడియాలో విషెస్ చెప్పారు. కాగా శుభాకాంక్షలు తెలిపినందుకు గానూ తనను కొందరు వేధిస్తున్నారని ఆమె కోల్‌కతా సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు హసీన్. 
 
కొందరు నెటిజన్లు అత్యాచారం చేసి చంపేస్తాం.. అంటూ కామెంట్లు పెడుతున్నారని హసీన్‌ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. తనకు, తన కూతురికి రక్షణ కల్పించాలని కోరారు. తాను నిస్సహాయురాలినై పోయానని, అభద్రతాభావం వెంటాడుతోందని హసీన్ తెలిపారు. ఇదే తంతు కొనసాగితే మానసికంగా కుంగుబాటుకు లోనయ్యే పరిస్థితులు తలెత్తుతాయని ఫిర్యాదులో తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments