Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్‌ మీడియా నుంచి వైదొలగిన మోడీ

Webdunia
ఆదివారం, 8 మార్చి 2020 (11:35 IST)
ప్రధాని నరేంద్ర మోడీ సామాజిక మాధ్యమాల నుంచి వైదొలగారు. తన సామాజిక మాధ్యమాల అకౌంట్ల ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనవిజయాలు సాధించిన ఏడుగురు మహిళలు తమ అనుభవాలను పంచుకుటారని ఆయన పేర్కొన్నారు.

”అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా నారీ శక్తి స్ఫూర్తికి, విజయాలకు నమస్కరిస్తున్నాను. కొద్ది రోజుల క్రితం నేను చెప్పినట్లు (సోషల్‌ మీడియానుంచి) సైన్‌ ఆఫ్‌ చేస్తున్నాను.

ఈ రోజు మొత్తం ఏడుగురు మహిళా సాధకులు వారి జీవితానుభవనాలను పంచుకుంటారు. నా సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా మీతో సంభాషిస్తారు” అని మోడీ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments