Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్‌ మీడియా నుంచి వైదొలగిన మోడీ

Webdunia
ఆదివారం, 8 మార్చి 2020 (11:35 IST)
ప్రధాని నరేంద్ర మోడీ సామాజిక మాధ్యమాల నుంచి వైదొలగారు. తన సామాజిక మాధ్యమాల అకౌంట్ల ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనవిజయాలు సాధించిన ఏడుగురు మహిళలు తమ అనుభవాలను పంచుకుటారని ఆయన పేర్కొన్నారు.

”అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా నారీ శక్తి స్ఫూర్తికి, విజయాలకు నమస్కరిస్తున్నాను. కొద్ది రోజుల క్రితం నేను చెప్పినట్లు (సోషల్‌ మీడియానుంచి) సైన్‌ ఆఫ్‌ చేస్తున్నాను.

ఈ రోజు మొత్తం ఏడుగురు మహిళా సాధకులు వారి జీవితానుభవనాలను పంచుకుంటారు. నా సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా మీతో సంభాషిస్తారు” అని మోడీ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments