Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్‌ మీడియా నుంచి వైదొలగిన మోడీ

Webdunia
ఆదివారం, 8 మార్చి 2020 (11:35 IST)
ప్రధాని నరేంద్ర మోడీ సామాజిక మాధ్యమాల నుంచి వైదొలగారు. తన సామాజిక మాధ్యమాల అకౌంట్ల ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనవిజయాలు సాధించిన ఏడుగురు మహిళలు తమ అనుభవాలను పంచుకుటారని ఆయన పేర్కొన్నారు.

”అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా నారీ శక్తి స్ఫూర్తికి, విజయాలకు నమస్కరిస్తున్నాను. కొద్ది రోజుల క్రితం నేను చెప్పినట్లు (సోషల్‌ మీడియానుంచి) సైన్‌ ఆఫ్‌ చేస్తున్నాను.

ఈ రోజు మొత్తం ఏడుగురు మహిళా సాధకులు వారి జీవితానుభవనాలను పంచుకుంటారు. నా సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా మీతో సంభాషిస్తారు” అని మోడీ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments