Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత డెత్ మిస్టరీ ఆయనకు తెలుసు.. స్టాలిన్

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (12:02 IST)
దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సమయంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఆమె వెంటే ఉన్నారని, ఆమె మరణ రహస్యం ఆయనకు తెలుసని, ఆమె మరణంపై ఎందుకు దర్యాప్తు జరిపించలేదని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ప్రశ్నించారు. అలాగే అన్నాడీఎంకే నేతలు ఓట్ల కోసమే హామీలను గుప్పిస్తున్నారని, తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలు అంటూ కోట్ల రూపాయలు ప్రకటనలకు వెచ్చిస్తున్నారని ధ్వజమెత్తారు. 
 
తేని జిల్లాకు చెందిన పన్నీర్‌సెల్వం మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించినా, తన స్వంత నియోజకవర్గం తేని అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. జయకు పన్నీర్‌సెల్వం నమ్మకమైన అనుచరుడు కాదన్నారు. 
 
జయ మరణంలో ఉన్న రహస్యాన్ని బయట పెడతానని 'ధర్మయుద్ధం' ప్రకటించిన ఓపీఎస్‌.. నేటికీ ఆ దిశగా ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో కరెప్షన్‌, కలెక్షన్‌, కమిషన్‌ పాలన సాగిస్తున్న అన్నాడీఎంకే ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్టాలిన్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments