Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో 16 ఏళ్ల బాలికపై 8 మంది అత్యాచారం

Webdunia
శనివారం, 9 ఏప్రియల్ 2022 (20:28 IST)
దేశంలో అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కఠినమైన చట్టాలు వచ్చినా అత్యాచారాలకు అడ్డుకట్ట పడట్లేదు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. 
 
యలహంక ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికపై 8 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వీడియో తీసి బాలికను బెదిరించారు. ఓ రోజు బాలిక ఇంటికి ఏడ్చుకుంటూ రావడాన్ని తల్లిదండ్రులు గమనించారు. 
 
ఆరా తీయగా కబాబ్ కారంగా ఉండటంతో ఏడ్చానని తెలిపింది బాలిక. అయితే ఆలస్యంగా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments