Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై అత్యాచారం.. ఇద్దరు వ్యక్తులు కలిసి..?

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (09:16 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మైనర్ బాలికపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ముజఫ్ఫార్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బోచహా అనే ఏరియాలో ఓ బాలికను గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేశారు. కాగా దీనికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని ఎస్పీ జయంత్ కాంత్ తెలిపారు. ఇద్దరు కలసి అత్యాచారం చేసినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. 
 
నిందితులను పట్టుకోవడానికి ముమ్మర చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. నిందితుడు పారిపోయినట్లు పోలీసులు చెప్పారు. గంటల తరబడి బాలిక కనిపించకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు ఆమెను వెతకడం ప్రారంభించారు. వారు వ్యవసాయ భూమి వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆ బాలిక అపస్మారక స్థితిలో వుండటం గమనించారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments