Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాడీఎంకేలోకి ఎంజీఆర్ మనువడు..

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (14:33 IST)
MGR Grandson
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. ఈ క్రమంలో అన్నాడీఎంకేలోకి ఎంజీఆర్ మనువడు చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంకా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన సిద్దంగా వున్నారని వార్తలు వస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ ఆరో తేదీన జరుగనున్నాయి. 
 
ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరపున పోటీ చేసేందుకు ఎంజీఆర్ మనువడు వి. రామచంద్రన్ సిద్ధమని నామినేషన్ దాఖలు చేశారు. ఆలందూర్, పల్లావరం, ఆండిపట్టి నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు జరిగిన ఇంటర్వ్యూల్లో ఆయన కూడా పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఎంజీఆర్ మనవడు అనే హోదా రామచంద్రన్‌కు బాగా కలిసొస్తుందని అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments