Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాడీఎంకేలోకి ఎంజీఆర్ మనువడు..

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (14:33 IST)
MGR Grandson
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. ఈ క్రమంలో అన్నాడీఎంకేలోకి ఎంజీఆర్ మనువడు చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంకా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన సిద్దంగా వున్నారని వార్తలు వస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ ఆరో తేదీన జరుగనున్నాయి. 
 
ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరపున పోటీ చేసేందుకు ఎంజీఆర్ మనువడు వి. రామచంద్రన్ సిద్ధమని నామినేషన్ దాఖలు చేశారు. ఆలందూర్, పల్లావరం, ఆండిపట్టి నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు జరిగిన ఇంటర్వ్యూల్లో ఆయన కూడా పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఎంజీఆర్ మనవడు అనే హోదా రామచంద్రన్‌కు బాగా కలిసొస్తుందని అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments