Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బేకరీలో కేకులు కొంటే పెట్రోల్ ఫ్రీ.. ఎక్కడ?

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (14:23 IST)
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ బేకరీ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమిళనాడు, తిరుచ్చిలోని ఓ బేకరీ తమ షాపులో కేక్ కొంటే పెట్రోల్ ఉచితం అంటూ ప్రకటించింది. అంతే ఆ షాపుకు జనం పెద్ద ఎత్తున చేరారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100లకు చేరిన తరుణంలో.. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగతున్నాయి. 
 
ఇలాంటి పరిస్థితుల్లో తిరుచ్చికి చెందిన బేకరీలో రూ.600 నుంచి రూ.1500 వరకు కేక్‌లను కొనుగోలు చేసిన వారికి ఒక లీటర్ పెట్రోల్ ఉచితంగా అందించడం జరిగింది. కేకులు కొనేవారికి టోకెన్లు ఇస్తున్నారు. ఈ టోకెన్ల ద్వారా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ వాహనాలలో నింపుకోవచ్చు. ఈ ఆఫర్‌కు ప్రజలు భారీ ఎత్తున ఆకర్షితులవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments