Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బేకరీలో కేకులు కొంటే పెట్రోల్ ఫ్రీ.. ఎక్కడ?

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (14:23 IST)
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ బేకరీ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమిళనాడు, తిరుచ్చిలోని ఓ బేకరీ తమ షాపులో కేక్ కొంటే పెట్రోల్ ఉచితం అంటూ ప్రకటించింది. అంతే ఆ షాపుకు జనం పెద్ద ఎత్తున చేరారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100లకు చేరిన తరుణంలో.. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగతున్నాయి. 
 
ఇలాంటి పరిస్థితుల్లో తిరుచ్చికి చెందిన బేకరీలో రూ.600 నుంచి రూ.1500 వరకు కేక్‌లను కొనుగోలు చేసిన వారికి ఒక లీటర్ పెట్రోల్ ఉచితంగా అందించడం జరిగింది. కేకులు కొనేవారికి టోకెన్లు ఇస్తున్నారు. ఈ టోకెన్ల ద్వారా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ వాహనాలలో నింపుకోవచ్చు. ఈ ఆఫర్‌కు ప్రజలు భారీ ఎత్తున ఆకర్షితులవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అలియా భట్ వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ సినిమా చేస్తుందా?

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments