Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బేకరీలో కేకులు కొంటే పెట్రోల్ ఫ్రీ.. ఎక్కడ?

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (14:23 IST)
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ బేకరీ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమిళనాడు, తిరుచ్చిలోని ఓ బేకరీ తమ షాపులో కేక్ కొంటే పెట్రోల్ ఉచితం అంటూ ప్రకటించింది. అంతే ఆ షాపుకు జనం పెద్ద ఎత్తున చేరారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100లకు చేరిన తరుణంలో.. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగతున్నాయి. 
 
ఇలాంటి పరిస్థితుల్లో తిరుచ్చికి చెందిన బేకరీలో రూ.600 నుంచి రూ.1500 వరకు కేక్‌లను కొనుగోలు చేసిన వారికి ఒక లీటర్ పెట్రోల్ ఉచితంగా అందించడం జరిగింది. కేకులు కొనేవారికి టోకెన్లు ఇస్తున్నారు. ఈ టోకెన్ల ద్వారా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ వాహనాలలో నింపుకోవచ్చు. ఈ ఆఫర్‌కు ప్రజలు భారీ ఎత్తున ఆకర్షితులవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments