ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

సెల్వి
శుక్రవారం, 4 జులై 2025 (22:20 IST)
UP Police
19 ఏళ్ల యువకుడు ప్రియురాలు మోసం చేసిందని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కానీ ఆ యువకుడిని ఏఐ కాపాడింది. ఎలాగంటే.. యూపీకి చెందిన యువకుడు అతని ప్రియురాలి చేత మోసపోయానని.. ఆమె తనను బెదిరిస్తోందని ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. 
 
అంతేగాకుండా.. ఆ మోసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని అందులో రాసుకొచ్చాడు. ఇంకా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
కానీ ఇక్కడే ఏఐ అలెర్ట్ అయ్యింది. ఆత్మహత్యకు సంబంధించిన మెసేజ్‌ను గుర్తించిన మెటా ఏఐ.. వెంటనే ఉత్తరప్రదేశ్ పోలీసు ప్రధాన కార్యాలయాన్ని అలర్ట్‌ చేసింది. 
 
దీంతో వెంటనే స్పందించిన పోలీసులు యువకుడి మొబైల్ నంబర్ ట్రాక్‌ చేశారు. కేవలం 15 నిమిషాల్లోనే అతడి ఇంటికి చేరుకున్నారు. ఉరేసుకునేందుకు సిద్ధమైన ఆ యువకుడిని కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments