శ్రద్ధను నేనే హత్య చేశా.. ఆ రోజున ఆ రంగు దుస్తులు ధరించివున్నది... అఫ్తాబ్

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (09:46 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో కిరాతక ప్రేమికుడు అఫ్తాబ్ పూనావాలా చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఈ నిందితుడికి జరిపిన నిజ నిర్ధారణ పరీక్షల్లో(నార్కో అనాలసిస్ టెస్ట్) నేరం చేసినట్టు చెప్పాడు. శ్రద్ధాను తానే చంపానని అంగీకరించిన అఫ్తాబ్.. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా ఎక్కడ దాచిపెట్టిందీ కూడా వెల్లడించారు. 
 
పైగా, శ్రద్ధను చంపినపుడు ఆమె ఎలాంటి దుస్తులు ధరించి ఉన్నది కూడా చెప్పాడు. పైగా, ఆమె వద్ద ఉన్న మొబైల్ ఫోన్ వివరాలను కూడా ఈ నిజ నిర్ధారణ పరీక్షల్లో వివరించాడు. ఆయనకు పాలీగ్రాఫ్, నార్కో అనాలసిస్ పరీక్షల్లో అఫ్తాబ్ చెప్పిన సమాధానాలను విశ్లేషించేందుకు నేడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరికీ తీసుకెళ్లే అవకాశం ఉందని సమాచారం. 
 
అంతకుముందు అఫ్తాబ్‌ ఉదయం 8.40 గంటల సమయంలో అధికారులు అఫ్తాబ్‌ను తీహార్ జైలు నుంచి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ 10 గంటల వరకు నార్కో పరీక్ష నిర్వహించారు. ఆతర్వాత అతడిని పరిశీలనలో ఉంచారు. నార్కో పరీక్షల సమయంలో సైకాలజిస్ట్, ఫోటో ఎక్స్‌పర్ట్, అంబేద్కర్ ఆస్పత్రి వైద్యులు ఉన్నట్టు ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ జనరల్ సంజీవ్ గుప్తా తెలిపారు. అఫ్తాబ్‌కు నిర్వహించిన నార్కో పరీక్ష విజయవంతమైనట్టు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments