Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ముగ్గురు బాలికలు.. 25 నిమిషాల తర్వాత?

Advertiesment
lift
, గురువారం, 1 డిశెంబరు 2022 (19:56 IST)
lift
ఉత్తరప్రదేశ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌లో ముగ్గురు బాలికలు ఇరుక్కుపోయిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఒక భవనంలో ఎలివేటర్ ఉంది. ఇందులో ముగ్గురు బాలికలు వెళ్లగా ఒక్కసారిగా లిఫ్ట్‌ సగంలో ఆగిపోయింది. దీంతో షాక్‌కు గురైన ముగ్గురు బాలికలు కేకలు వేశారు. 
 
ముగ్గురు బాలికలు లిఫ్ట్‌లో సగంలోనే ఇరుక్కుపోయిన ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది.  దాదాపు 25 నిమిషాల తర్వాత లిఫ్ట్‌ ఆగిపోయిందని సమీప వాసులు తెలుసుకుని బాలికలను రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లోనే యాపిల్ ఐఫోన్ల తయారీ.. టాటా రంగం సిద్ధం