Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చెర్రీ సతీమణి ఉపాసన భేటీ

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (08:49 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్‌పర్సన్ కొణిదెల ఉపాసన సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ మేరకు ఆమె "ఇండియన్ ఎక్స్‌పో 2020"లో భాగంగా ప్రధానితో భేటీ అయినట్టు ఆమె వివరిచారు. 
 
'ఢిల్లీలో ఇండియన్ ఎక్స్‌పో 2020' కార్యక్రమం జరిగింది. "ఆవిష్కరణలు, ఆరోగ్య పరిరక్షణను మరింత మెరుగుపరచడం, మహిళా సాధికారత, సంస్కృతీ పరిరక్షణ వంటి అశాలపై ప్రధానంగా దృష్టిసారించడం అనేవి అద్భుతమైన అంశాలు. అలాగే సాంకేతికత శక్తి మనకు ఎన్నో అవకాశాలను ఇస్తుంది. మనం దానిని తెలివిగా ఉపయోగించుకోవాలి" అని ఆమె ట్వీట్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments