Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా తొలి మహిళా పైలట్.. 450 కిలోమీటర్లను ఐదు నిమిషాల ముందే చేరింది?!

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (20:34 IST)
Surekha Yadav
కొత్తగా ప్రవేశపెట్టిన సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేఖ యాదవ్ నడిపారు. తద్వారా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతున్న ఆసియాలో మొదటి మహిళా లోకో పైలట్‌గా ఆమె అవతరించారు. లోకోమోటివ్ రవాణా రంగంలో దూసుకుపోతున్ మహిళ.. విశేషమైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. 
 
సోమవారం, ఆమె షోలాపూర్ స్టేషన్ నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) మధ్య రైలు ప్రయాణాన్ని నైపుణ్యంగా నావిగేట్ చేసింది. 450 కిలోమీటర్లను ఐదు నిమిషాల ముందే చేరారు. పరిశ్రమలోని మహిళలకు చారిత్రాత్మక క్షణాన్ని గుర్తు చేసింది. 
 
1988లో భారతదేశపు మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్‌గా అవతరించింది. ఈమె పశ్చిమ మహారాష్ట్ర సతారా ప్రాంతానికి చెందినవారు. ఆమె అత్యుత్తమ విజయాల కోసం రాష్ట్ర, జాతీయ స్థాయిలలో అనేక ప్రశంసలు అందుకుంది. 
 
అత్యాధునికమైన వందే భారత్ రైలును పైలట్ చేసే అవకాశం లభించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ అద్భుతాన్ని ఆపరేట్ చేయడం పట్ల యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments