Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా తొలి మహిళా పైలట్.. 450 కిలోమీటర్లను ఐదు నిమిషాల ముందే చేరింది?!

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (20:34 IST)
Surekha Yadav
కొత్తగా ప్రవేశపెట్టిన సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేఖ యాదవ్ నడిపారు. తద్వారా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతున్న ఆసియాలో మొదటి మహిళా లోకో పైలట్‌గా ఆమె అవతరించారు. లోకోమోటివ్ రవాణా రంగంలో దూసుకుపోతున్ మహిళ.. విశేషమైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. 
 
సోమవారం, ఆమె షోలాపూర్ స్టేషన్ నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) మధ్య రైలు ప్రయాణాన్ని నైపుణ్యంగా నావిగేట్ చేసింది. 450 కిలోమీటర్లను ఐదు నిమిషాల ముందే చేరారు. పరిశ్రమలోని మహిళలకు చారిత్రాత్మక క్షణాన్ని గుర్తు చేసింది. 
 
1988లో భారతదేశపు మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్‌గా అవతరించింది. ఈమె పశ్చిమ మహారాష్ట్ర సతారా ప్రాంతానికి చెందినవారు. ఆమె అత్యుత్తమ విజయాల కోసం రాష్ట్ర, జాతీయ స్థాయిలలో అనేక ప్రశంసలు అందుకుంది. 
 
అత్యాధునికమైన వందే భారత్ రైలును పైలట్ చేసే అవకాశం లభించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ అద్భుతాన్ని ఆపరేట్ చేయడం పట్ల యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments