Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో జీ-20 శిఖరాగ్ర సమావేశాలు.. జీవీఎంసీ ప్రకటన

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (20:20 IST)
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 విజయవంతంగా నిర్వహించిన తర్వాత 2023 మార్చి 28, 29 తేదీల్లో G20 శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు విశాఖపట్నం జిల్లా పరిపాలన- గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) ప్రకటించింది. 
 
G20 సమ్మిట్‌లో భాగమైన 2వ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ (IWG) సమావేశంలో థీమ్‌ను నిర్దేశించారు. జీ20 సదస్సులో నగర పౌరులు పాల్గొనేందుకు అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు జీవీఎంసీ తెలిపింది. 
 
ఈ ఈవెంట్‌లో సిటీ యోగా డ్రైవ్, వైజాగ్ సిటీ మారథాన్, మార్చి 19న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ సందర్భంగా రాష్ట్ర కళ, సంస్కృతికి సంబంధించిన ప్రదర్శనలు వున్నట్లు జీవీఎంసీ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments