Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో జీ-20 శిఖరాగ్ర సమావేశాలు.. జీవీఎంసీ ప్రకటన

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (20:20 IST)
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 విజయవంతంగా నిర్వహించిన తర్వాత 2023 మార్చి 28, 29 తేదీల్లో G20 శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు విశాఖపట్నం జిల్లా పరిపాలన- గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) ప్రకటించింది. 
 
G20 సమ్మిట్‌లో భాగమైన 2వ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ (IWG) సమావేశంలో థీమ్‌ను నిర్దేశించారు. జీ20 సదస్సులో నగర పౌరులు పాల్గొనేందుకు అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు జీవీఎంసీ తెలిపింది. 
 
ఈ ఈవెంట్‌లో సిటీ యోగా డ్రైవ్, వైజాగ్ సిటీ మారథాన్, మార్చి 19న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ సందర్భంగా రాష్ట్ర కళ, సంస్కృతికి సంబంధించిన ప్రదర్శనలు వున్నట్లు జీవీఎంసీ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments