Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ పాప్ సింగర్ దుర్మరణం... ఎక్కడ.. ఎలా?

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (08:58 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పాప్ సింగర్ శివానీ భాటియా దుర్మరణం పాలయ్యారు. మధుర జన్‌పథ్ వద్ద యమున ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఢిల్లీకి చెందిన ఈ సింగర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆమె భర్త నిఖిల్ భాటియా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నారు. 
 
తన భర్తతో కలిసి ఆగ్రాలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందకు శివానీ భాటియా దంపతులు కారులో బయలురేరారు. వారి కారు సురీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 89వ మైలురాయి వద్ద చేరుకోగానే, వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనమెకటి ఢీకొంది. బీహార్‌కు చెందిన శివానీ దంపతులు ఢిల్లీలోని లాజ్‌పత్‌నగర్‌లో నివాసముంటున్నారు. స్థానికంగా పాప్ గాయనిగా ఆమె ఎంతో పేరు సంపాదించారు. ఆగ్రాలో జరిగే ఒక కార్యక్రమానికి హాజరవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments