Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడవి ఏనుగుల గుంపును వీడియో తీశాడు.. కాలుజారి పడి?

సెల్వి
బుధవారం, 8 మే 2024 (16:19 IST)
అడవి ఏనుగుల గుంపును వీడియోగా చిత్రీకరిస్తున్న జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. నీటి స్థావరాన్ని దాటే క్రమంలో ఏనుగు చేసిన దాడిలో అతను ప్రాణాలు కోల్పోయాడు. కేరళ మాతృభూమి టీవీ న్యూస్ ఛానెల్‌లో పనిచేస్తున్న ఏవీ ముఖేష్ (34) బుధవారం పాలక్కాడ్‌లోని కొట్టెక్కాడ్ అటవీ ప్రాంతంలో కనిపించిన ఏనుగుల గుంపును చిత్రీకరించడానికి వెళ్లాడు.
 
ఏనుగులను షూట్ చేస్తుండగా ఎవి ముఖేష్ కాలుజారి కిందపడిపోయినట్లు సమాచారం. ఇది చూసి రెచ్చిపోయిన ఏనుగు అతనిపై దాడి చేసింది. అనంతరం సమీపంలోని ఆస్పత్రికి తరలించినా ప్రాణాలను కాపాడలేకపోయారు. వీడియో జర్నలిస్టు మృతి పట్ల అటవీ, వన్యప్రాణి సంరక్షణ మంత్రి ఎకె శశీంద్రన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
 
ఎవి ముఖేష్ చాలా కాలంగా టీవీ ఛానల్ ఢిల్లీ బ్యూరోలో పనిచేస్తున్నారు మరియు గత సంవత్సరం మాత్రమే అతను పాలక్కాడ్ బ్యూరోకు బదిలీ అయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments