Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌పోర్ట్ రన్‌ వేపై చేపలు సందడి.. వీడియో

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (19:16 IST)
ప్రతిరోజూ వందల సంఖ్యలో విమానాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ముంబైలో భారీ వర్షాలకు ఎయిర్‌పోర్ట్ రన్‌వే ఇప్పుడు చెరువుగా మారింది.

కొన్ని రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు ఎయిర్‌పోర్ట్‌లోకి వరద నీరు పోటెత్తింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే సమయంలో వరద నీటిలో కొట్టుకొచ్చిన చేపలతో సందడి వాతావరణం నెలకొంది.
 
వేసవికాలం నుండి ఉపశమనం కోరుకున్న ప్రజలకు తాజాగా కురుస్తున్న వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు.


పోర్ట్‌కు సమీపంలో ఉన్న చెరువు నుంచి చేపలతో పాటు అనేక జలచరాలు ఉన్నాయి. అందులో పాములు కూడా ఉండడం విశేషం.
 
ఎప్పుడూ బిజీగా ఉండే ఈ ఎయిర్‌పోర్ట్ ఇప్పుడు చేపలతో సందడిగా మారిపోయింది. క్యాట్ ఫిష్‌లతో పాటు పలు రకాల చేపలు వరద నీటిలో కొట్టుకొస్తున్నాయి. పైలట్‌లు సైతం ఈ వింతను ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఎయిర్‌పోర్ట్‌లో చేపల వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. రన్‌వేపై పట్టిన చేపలను చెరువుల్లోకి వదిలేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments