Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌పోర్ట్ రన్‌ వేపై చేపలు సందడి.. వీడియో

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (19:16 IST)
ప్రతిరోజూ వందల సంఖ్యలో విమానాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ముంబైలో భారీ వర్షాలకు ఎయిర్‌పోర్ట్ రన్‌వే ఇప్పుడు చెరువుగా మారింది.

కొన్ని రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు ఎయిర్‌పోర్ట్‌లోకి వరద నీరు పోటెత్తింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే సమయంలో వరద నీటిలో కొట్టుకొచ్చిన చేపలతో సందడి వాతావరణం నెలకొంది.
 
వేసవికాలం నుండి ఉపశమనం కోరుకున్న ప్రజలకు తాజాగా కురుస్తున్న వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు.


పోర్ట్‌కు సమీపంలో ఉన్న చెరువు నుంచి చేపలతో పాటు అనేక జలచరాలు ఉన్నాయి. అందులో పాములు కూడా ఉండడం విశేషం.
 
ఎప్పుడూ బిజీగా ఉండే ఈ ఎయిర్‌పోర్ట్ ఇప్పుడు చేపలతో సందడిగా మారిపోయింది. క్యాట్ ఫిష్‌లతో పాటు పలు రకాల చేపలు వరద నీటిలో కొట్టుకొస్తున్నాయి. పైలట్‌లు సైతం ఈ వింతను ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఎయిర్‌పోర్ట్‌లో చేపల వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. రన్‌వేపై పట్టిన చేపలను చెరువుల్లోకి వదిలేస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments