Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు పెళ్లిళ్లు చేసుకున్నా.. సీరియల్ చూస్తానని యువతిపై అత్యాచారం..

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (17:38 IST)
రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయినా యువతిని లైంగికంగా వేధించాడు. యువతిని బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరి, వానరపేటకు చెందిన విన్సెంట్ (39) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నాడు. ఇద్దరికీ సంతానం వుంది. 
 
ఈ నేపథ్యంలో పెయింటింగ్ కోసం ఓ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఓ యువతిని చూశాడు. ఆమెపై కన్నేశాడు. ఓసారి ఎవ్వరూ లేని సమయంలో ఆ ఇంటికి వెళ్లాడు. ఆ యువతితో సీరియల్ చూసి వెళ్తానని టీవీ ఆన్ చేయమన్నాడు.
 
ఇంతకుముందు ఇంటికొచ్చిన వ్యక్తి అని టీవీ ఆన్ చేసి ఆ యువతి తన పని తాను చేసుకుంది. అలా సదరు యువతి గదికి వెళ్లిన విన్సెంట్.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విన్సెంట్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం