Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు టెక్కీలతో పాటు 50 మంది మహిళలపై అత్యాచారం.. ఆపై...

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (09:33 IST)
ఆ ఉన్మాది నయానా.. భయానో... బెదిరించో.. బుట్టలో వేసుకునో, లొంగదీసుకునే ఏవిధంగా అయితేనేం... ఏకంగా ముగ్గురు టెక్కీలతోపాటు ఏకంగా 50 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేనా, అత్యాచారం చేసే సమయంలో వీడియో తీసేవాడు. ఆ తర్వాత ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరిస్తూ కొన్ని నెలల పాటు తన పైశాచికానందం పొందుతూ వచ్చాడు. చివరకు పోలీసులకు చిక్క కటకటాలపాలయ్యాడు. 
 
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగర శివారు ప్రాంతమైన అంబత్తూరులో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, అరివళగన్ అనే మాజీ ఐటీ ఉద్యోగి మతిస్థిమితం కోల్పోయి ఉన్మాదిగా మారిపోయాడు. ఆ తర్వాత మహిళలను బెదిరించి అత్యాచారం చేస్తూ, ఆ దృశ్యాలను తన సెల్‌‌ఫోన్‌లో అరివళగన్‌ రికార్డు చేసేవాడు.
 
ఆ వీడియోలతో మహిళలను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ వాళ్లపై లైంగిక అకృత్యాలకు పాల్పడుతూ వచ్చాడు. ఈ వ్యవహారంపై ఓ బాధిత గృహిణి, ముగ్గురు మహిళా ఉద్యోగినిలు మహిళా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. 
 
దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం పోలీసులు.. ముమ్మర గాలింపు తర్వాత ఎట్టకేలకు ఆ కామాంధుడుని అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, అందులో 50 మందికి పైగా మహిళలపై అత్యాచారం చేసిన వీడియోలు ఉండటాన్ని చూసి పోలీసులే అవాక్కయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం