Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడని ఇంటికి పిలిస్తే భార్యతో ఎఫైర్.. అంతే తమ్ముడితో కలిసి?

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2022 (09:50 IST)
అక్రమ సంబంధాల కారణంగా నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా భార్యతో స్నేహితుడి ఎఫైర్‌ సహించని ఓ భర్త సోదరుడితో కలిసి అతడిని హతమార్చిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని బందూప్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.  
 
బందూప్ ఏరియాలో అవినాష్ అశోక్ థొరానే (31) అనే వ్యక్తి తన భార్య, తమ్ముడు అశ్విన్ అశోక్ థొరానే (24)తో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరికి సెవ్రీలోని ఓ కన్‌స్ట్రక్సన్ కంపెనీలో పనిచేసే సివిల్ ఇంజినీర్ అవినాష్ (24) స్నేహితుడు. అవినాష్ ద్వారా ఘట్కోపర్‌లోని కన్‌స్ట్రక్సన్ కంపెనీలో పనిచేసే సివిల్ ఇంజినీర్ సూరజ్ పతాయిత్ (24) పరిచయమయ్యాడు. ఈ పరిచయంతో ఇంటికి వెళ్తూ రావడం ప్రారంభించాడు. 
 
ఆ సందర్భంలో అవినాష్‌ భార్యతో సూరజ్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది తెలుసుకున్న అవినాష్ థొరానే, తన తమ్ముడు అశ్విన్‌, స్నేహితుడు అవినాష్‌తో కలిసి సూరజ్‌ను హత్య చేశాడు.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నదమ్ములైన అవినాష్ థొరానే, అశ్విన్ థొరానేలను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు, సివిల్ ఇంజినీర్ అవినాష్ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments