పర్సు దొంగతనం చేసిన ప్రయాణికుడు... పట్టుకుని రైలుకు వేలాడదీశారు...

వరుణ్
గురువారం, 18 జనవరి 2024 (10:11 IST)
ఓ ప్రయాణికుడు వద్ద జేబుదొంగ పర్సును దొంగిలించాడు. దీన్ని గమనించిన ఇతర ప్రయాణికులు ఆ దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత రైలుకు వేలాడదీసి, తనదైనశైలిలో బుద్ధి చెప్పారు. దొంగ రెండు చేతులు పట్టుకొని కొన్ని మీటర్ల దూరం వరకు కదులుతున్న రైలు కిటికీకి వేలాడదీశారు. 
 
ఈ క్రమంలో రైలు ట్రాక్‌ మారుతున్న సమయంలో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు దొంగను కిందకు దింపి పక్కకు తీసుకెళ్లారు. బిహార్‌లోని భాగల్‌పుర్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాన్ని రైలులో ప్రయాణిస్తున్న కొందరు తమ ఫోన్లలో బంధించారు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

వైభవంగా వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

Venkatesh: మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్న విక్టరీ వెంకటేష్

Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

Prabhas: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజా సాబ్ పాట... ఆట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments