Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్సు దొంగతనం చేసిన ప్రయాణికుడు... పట్టుకుని రైలుకు వేలాడదీశారు...

వరుణ్
గురువారం, 18 జనవరి 2024 (10:11 IST)
ఓ ప్రయాణికుడు వద్ద జేబుదొంగ పర్సును దొంగిలించాడు. దీన్ని గమనించిన ఇతర ప్రయాణికులు ఆ దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత రైలుకు వేలాడదీసి, తనదైనశైలిలో బుద్ధి చెప్పారు. దొంగ రెండు చేతులు పట్టుకొని కొన్ని మీటర్ల దూరం వరకు కదులుతున్న రైలు కిటికీకి వేలాడదీశారు. 
 
ఈ క్రమంలో రైలు ట్రాక్‌ మారుతున్న సమయంలో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు దొంగను కిందకు దింపి పక్కకు తీసుకెళ్లారు. బిహార్‌లోని భాగల్‌పుర్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాన్ని రైలులో ప్రయాణిస్తున్న కొందరు తమ ఫోన్లలో బంధించారు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments