Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనల్లుడి నిశ్చితార్థం కోసం హైదరాబాద్ వెళుతున్న సీఎం జగన్

వరుణ్
గురువారం, 18 జనవరి 2024 (09:43 IST)
తన మేనల్లుడు, వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం కోసం వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లి ప్యాలెస్ నుంచి హైదరాబాద్ నగరానికి వెళుతున్నారు. హైదరాబాద్ నగరంలోని గోల్కొండ రిసార్ట్స్‌లో ఈ వేడుక జరుగనుంది. ఈ వేడుక పూర్తయిన తర్వాత ఆయన రాత్రికే అమరావతికి చేరుకుంటారు. 
 
కాగా, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన తనయుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో జనవరి 18వ తేదీన హైదరాబాద్ నగరంలో జరుగనుంది. ఈ వేడుకకు హాజరుకావాలంటూ తన అన్న, ఏపీ సీఎం జగన్‌తో పాటు అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులను షర్మిల స్వయంగా ఆహ్వానించారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమం గురువారం రాత్రి జరుగుతుంది. 
 
ఇందులో పాల్గొనేందుకు సీఎం జగన్ గురువారం సాయంత్రం 6.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరుతారు. రాత్రి 7.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు గంమడిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌కు వెళ్ళి తన మేనల్లుడి నిశ్చితార్థ వేడుకలో పాల్గొంటారు. రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి తాడేపల్లికి చేరుకుంటారు. 19వ తేదీన విజయవాడలో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments