Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు పట్టాలపై కూర్చుని ఫోన్ మాట్లాడాడు.. తరుముకున్న రైల్వే డ్రైవర్ (video)

సెల్వి
బుధవారం, 29 జనవరి 2025 (17:19 IST)
Railway Track
అవును.. స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అంటూ వాటితో గడిపే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. స్మార్ట్ ఫోన్ల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. బండి నడిపేటప్పుడు స్మార్ట్ ఫోన్లలో మాట్లాడవద్దని ఎన్ని రూల్స్ పెట్టినా.. అవన్నీ ఏమాత్రం పట్టించుకునే స్థితిలో లేరు చాలామంది. 
 
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. కట్ చేస్తే.. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఏకంగా రైలు పట్టాలపై కూర్చుని ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడాడు. ఫోన్ మాట్లాడుతూ రైల్ ఇంజన్ వచ్చేది పట్టించుకోలేదు ఓ యువకుడు. హారన్ కొడుతున్న పట్టించుకోకుండా అలానే ఉన్నాడు. వేరే మార్గం లేకపోవడంతో, డ్రైవర్ రైలును ఆపవలసి వచ్చింది. ఆ వ్యక్తి రైలు తన ముందు ఆగిందని గమనించినప్పుడు మాత్రమే పారిపోయాడు. అయితే, డ్రైవర్ దిగి అతనిపై రాయి విసిరాడు. కానీ ఆ వ్యక్తి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు.
 
ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఒక ఆగంతకుడు తన సెల్ ఫోనులో బంధించిన ఈ వీడియోపై రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments