Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రితో పాటు 30 మంది స్నేహితులు.. 12ఏళ్ల బాలికపై రెండేళ్ల పాటు..? లీవిస్తే చాలు..?

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (11:37 IST)
కేరళలో తండ్రి అనుమతితో.. అతడి స్నేహితులు 30 మంది 12ఏళ్ల బాలికపై రెండేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మలప్పురం, సెల్లేరి ప్రాంతానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న బాలిక.. వరుసగా స్కూలుకు సెలవులు పెట్టేది.
 
దీన్ని గమనించిన బాలిక క్లాస్ టీచర్.. పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఆపై ఈ వ్యవహారంపై ఆరా తీసేందుకు పాఠశాల యాజమాన్యంతో పాటు శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారులు రంగంలోకి దిగారు. ఆ సందర్భంగా ఆ బాలిక వద్ద జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ బాలిక చెప్పిన విషయాలు విని అధికారులు షాకయ్యారు. 
 
గత రెండేళ్ల పాటు ఆ విద్యార్థినిపై తండ్రితో పాటు అతడి స్నేహితులు చాలామంది లైంగికంగా దాడి చేశారని తెలియవచ్చింది. పాఠశాల సెలవుల సందర్భంగా ఆ బాలిక ఇంటికి వచ్చే పురుషుల సంఖ్య అధికమని తెలిసింది. 
 
దాదాపు 30 ఏళ్ల దాటిన వ్యక్తులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ జాతీయ దినపత్రిక తెలిపింది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్కో చట్టం కింద ఇద్దరిని అరెస్ట్ చేశారు. విచారణను వేగవంతం చేశారు. బాధితురాలిని శిశు సంక్షేమ కేంద్రానికి పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం