Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీని ఎదుర్కొనే సత్తా మమతకే వుంది... యూపీఏ పగ్గాలు అప్పగించాల్సిందే..!

Webdunia
గురువారం, 6 మే 2021 (15:22 IST)
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమత నేతృత్వంలోని తృణమూల్ పార్టీ భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో దేశంలో ఎన్డీయేతర పార్టీలు కొత్త వాదనను తీసుకొచ్చాయి. 
 
దేశంలో బీజేపీని ఎదుర్కొనే సత్తా మమత ఒక్కరికే ఉందని, ఆమెకు యూపీఏ పగ్గాలు అప్పగించాలని, యూపీఏ పగ్గాలు ఆమెకు అప్పగిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే ను ఓడించవచ్చని ఓ వర్గం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం యూపీఏ చైర్మన్‌గా సోనియా గాంధీ ఉన్నారు. 
 
సోనియా గాంధీ ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ఆ స్థానంలో రాహుల్ ను నియమించాలని చూస్తున్నారు. అయితే, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఫెయిల్ అయ్యారు. 2019 ఎన్నికల తరువాత కాంగ్రెస్ నాయకత్వం నుంచి రాహుల్ తప్పుకున్న సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు తిరిగి ఆయనకే పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments