Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీని ఎదుర్కొనే సత్తా మమతకే వుంది... యూపీఏ పగ్గాలు అప్పగించాల్సిందే..!

Webdunia
గురువారం, 6 మే 2021 (15:22 IST)
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమత నేతృత్వంలోని తృణమూల్ పార్టీ భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో దేశంలో ఎన్డీయేతర పార్టీలు కొత్త వాదనను తీసుకొచ్చాయి. 
 
దేశంలో బీజేపీని ఎదుర్కొనే సత్తా మమత ఒక్కరికే ఉందని, ఆమెకు యూపీఏ పగ్గాలు అప్పగించాలని, యూపీఏ పగ్గాలు ఆమెకు అప్పగిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే ను ఓడించవచ్చని ఓ వర్గం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం యూపీఏ చైర్మన్‌గా సోనియా గాంధీ ఉన్నారు. 
 
సోనియా గాంధీ ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ఆ స్థానంలో రాహుల్ ను నియమించాలని చూస్తున్నారు. అయితే, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఫెయిల్ అయ్యారు. 2019 ఎన్నికల తరువాత కాంగ్రెస్ నాయకత్వం నుంచి రాహుల్ తప్పుకున్న సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు తిరిగి ఆయనకే పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments