Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి అపార్టుమెంట్ గోడకూలి 17 మంది దుర్మరణం...

Webdunia
శనివారం, 29 జూన్ 2019 (13:29 IST)
పుణెలో ఓ అపార్టుమెంట్ గోడ కూలి 17 మంది మృత్యువాత పడ్డారు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో అపార్ట్‌మెంట్ గోడ కూలి పక్కనే వున్న పూరి గుడెసెలపై పడింది. ఈ ఘటనలో 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

తీవ్రంగా గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో తొమ్మిది మంది పురుషులు, నలుగురు చిన్నారులు, ఓ మహిళ వుండగా మిగిలినవారిని గుర్తించాల్సి వుంది. 
 
కాగా కూలిన గోడ శిథిలాలను తొలగించి క్షతగాత్రులను కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్, పోలీసులు రంగంలోకి దిగారు. శిథిలాలను జేసీబీల సాయంతో తొలగించారు..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments