Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి అపార్టుమెంట్ గోడకూలి 17 మంది దుర్మరణం...

Webdunia
శనివారం, 29 జూన్ 2019 (13:29 IST)
పుణెలో ఓ అపార్టుమెంట్ గోడ కూలి 17 మంది మృత్యువాత పడ్డారు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో అపార్ట్‌మెంట్ గోడ కూలి పక్కనే వున్న పూరి గుడెసెలపై పడింది. ఈ ఘటనలో 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

తీవ్రంగా గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో తొమ్మిది మంది పురుషులు, నలుగురు చిన్నారులు, ఓ మహిళ వుండగా మిగిలినవారిని గుర్తించాల్సి వుంది. 
 
కాగా కూలిన గోడ శిథిలాలను తొలగించి క్షతగాత్రులను కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్, పోలీసులు రంగంలోకి దిగారు. శిథిలాలను జేసీబీల సాయంతో తొలగించారు..

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments