మహారాష్ట్రలో కొత్త పార్టీ పెట్టిన శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (16:25 IST)
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన శివసేన పార్టీకి చెందిన రెబెల్ శాసనసభ్యులు కొత్త పార్టీని పెట్టారు. శివసేన బాలాసాహెబ్ అనే పేరుతో వీరు పార్టీని స్థాపించారు. ఈ విషయాన్ని రెబెల్ ఎమ్మెల్యే దీపక్ కేసర్కారు వెల్లడించారు. 
 
ప్రస్తుతం తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో ఈ రెబల్ ఎమ్మెల్యేలంతా అస్సాం రాజధాని గౌహతిలో ఓ నక్షత్ర హోటల్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో వారు శివసేన బాలాసాహెబ్ పేరుతో ఈ పార్టీని స్థాపించారు. 
 
దీనిపై దీపక్ కేసర్కార్ మాట్లాడుతూ, రెబెల్ ఎమ్మెల్యేలంతా కలిసి శివసేన బాలాసాహెబ్ అని పేరు పెట్టామని, ఇక నుంచి తమ గ్రూపును ఇదే పేరుతో పిలవాలని ఆయన కోరారు. పైగా, తాము ఉద్ధవ్ ఠాక్రేతో చేతులు కలిపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments