Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో కొత్త పార్టీ పెట్టిన శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (16:25 IST)
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన శివసేన పార్టీకి చెందిన రెబెల్ శాసనసభ్యులు కొత్త పార్టీని పెట్టారు. శివసేన బాలాసాహెబ్ అనే పేరుతో వీరు పార్టీని స్థాపించారు. ఈ విషయాన్ని రెబెల్ ఎమ్మెల్యే దీపక్ కేసర్కారు వెల్లడించారు. 
 
ప్రస్తుతం తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో ఈ రెబల్ ఎమ్మెల్యేలంతా అస్సాం రాజధాని గౌహతిలో ఓ నక్షత్ర హోటల్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో వారు శివసేన బాలాసాహెబ్ పేరుతో ఈ పార్టీని స్థాపించారు. 
 
దీనిపై దీపక్ కేసర్కార్ మాట్లాడుతూ, రెబెల్ ఎమ్మెల్యేలంతా కలిసి శివసేన బాలాసాహెబ్ అని పేరు పెట్టామని, ఇక నుంచి తమ గ్రూపును ఇదే పేరుతో పిలవాలని ఆయన కోరారు. పైగా, తాము ఉద్ధవ్ ఠాక్రేతో చేతులు కలిపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments