Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపే ‘మహా’ బలపరీక్ష.. సుప్రీం ఆదేశాలు.. ఓపెన్ బ్యాలెట్ విధానం ద్వారా?

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (13:27 IST)
‘మహా’ రాజకీయంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బలపరీక్ష కోసం వారం రోజులు ఆగాల్సిన అవసరంలేదని చెప్పింది. రేపు అనగా నవంబర్ 27న మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం ఆదేశించింది. రేపు సాయంత్రం 5 గంటలలోగా ఓపెన్ బ్యాలెట్ విధానం ద్వారా విశ్వాస పరీక్ష నిర్వహించాలని చెప్పింది. ఆ కార్యక్రమాన్ని అంతా వీడియో తీయాలని కూడా ఆదేశించింది. 
 
అందుకోసం సభ్యులందరూ కలిసి ప్రొటెం స్పీకర్ ఎన్నుకోవాలని చెప్పింది. ప్రొటెం స్పీకర్ పర్యవేక్షణలోనే బల పరీక్ష జరపాలని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నీ పార్టీలు రాజ్యాంగం యొక్క విలువను కాపాడాలని ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ ఎన్. వి. రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం తన తీర్పును వెలువరించింది.
 
బలపరీక్ష నేపథ్యంలో.. కూటమి తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నట్లు ప్రకటించింది. 
 
అంతేకాకుండా 162 మంది ఎమ్మెల్యేలతో సమావేశమై ఒక బల ప్రదర్శనను కూడా నిర్వహించాయి. కాగా.. బీజేపీ కూడా తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని ప్రకటించింది. దీంతో రేపటి బలపరీక్షలో ఎవరు నెగ్గుతారో.. ఎవరు ఓడుతారో తెలియాలంటే కాస్త ఓపిక పట్టాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments