Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీభత్సం సృష్టించిన లారీ - ఐదుగురు దుర్మరణం ... ఎక్కడ?

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (10:53 IST)
ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఈ కారణంగా ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణె జిల్లాలో జరిగింది. స్కూటర్‌ను లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పూణె - అహ్మద్ నగర్ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన ఓ లారీ కారును ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా మరో రెండు మోటార్ సైకిళ్లపైకి దూసుకెళ్లింది. దీంతో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు తెలియాల్సివుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments