Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ కోసం పురుషుడిగా మారిన మహిళ.. ప్రియురాలు కాదు పొమ్మంది..

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (15:58 IST)
ప్రేమ కోసం పురుషుడిగా మారిన మహిళ ప్రియురాలి చేతిలో మోసపోయిన ఘటన తమిళనాడు మదురైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మదురై మీనాక్షినగర్ ప్రాంతానికి చెందిన జయసుధకు సెంథిలతో అనే మహిళతో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. 
 
ఇందుకోసం పురుషుడిగా మారాలని జయసుధపై సెంథిల ఒత్తిడి చేసింది. 2021లో మదురై ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలో జయసుధ శస్త్రచికిత్స చేయించుకుంది. తన పేరును ఆదిశివగా మార్చుకుంది. ఆపై వీరిద్దరి పెళ్లి కూడా జరిగింది. 
 
అయితే ఈ విషయం సెంథిల తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు తిరుప్పరకుండ్రం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులతో వెళ్లిపోతానని సెంథిల చెప్పింది. దీంతో మోసపోయానని గ్రహించిన ఆదిశివ న్యాయం కోసం కలెక్టర్‌‌కు వినతిపత్రం అందజేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments