Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ కోసం పురుషుడిగా మారిన మహిళ.. ప్రియురాలు కాదు పొమ్మంది..

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (15:58 IST)
ప్రేమ కోసం పురుషుడిగా మారిన మహిళ ప్రియురాలి చేతిలో మోసపోయిన ఘటన తమిళనాడు మదురైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మదురై మీనాక్షినగర్ ప్రాంతానికి చెందిన జయసుధకు సెంథిలతో అనే మహిళతో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. 
 
ఇందుకోసం పురుషుడిగా మారాలని జయసుధపై సెంథిల ఒత్తిడి చేసింది. 2021లో మదురై ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలో జయసుధ శస్త్రచికిత్స చేయించుకుంది. తన పేరును ఆదిశివగా మార్చుకుంది. ఆపై వీరిద్దరి పెళ్లి కూడా జరిగింది. 
 
అయితే ఈ విషయం సెంథిల తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు తిరుప్పరకుండ్రం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులతో వెళ్లిపోతానని సెంథిల చెప్పింది. దీంతో మోసపోయానని గ్రహించిన ఆదిశివ న్యాయం కోసం కలెక్టర్‌‌కు వినతిపత్రం అందజేశాడు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments