Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత మృతి కేసు - పోలీసు విచారణకు వచ్చిన శశికళ

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (15:38 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన దోపిడీ, వాచ్‌మెన్ మృతి కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇందులోభాగంగా, ఈ కేసు విచారణకు హాజరుకావాలని శశికళకు ఇటీవల పోలీసులు నోటీసులు జారీచేశారు. 
 
ఈ నోటీసులకు అనుగుణంగా గురువారం కొడనాడు ఎస్టేట్ చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు శశికళ విచారణకు హాజరయ్యారు. జయలలిత మరణం తర్వాత ఆమెకు చెందిన ఆస్తులను కొల్లగొట్టేందుకు ఈ చోరీ జరిగినట్టు ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. 
 
అంతేకాకుండా, అన్నాడీఎంకేకు చెందిన కీలక డాక్యుమెంట్లు కూడా ఈ చోరీ తర్వాత కనిపించకుండా పోయిన విషయం తెల్సిందే. మరోవైపు, జయలలిత మృతి కేసు విచారణ కూడా జస్టిస్ ఆర్ముగం కమిషన్ జరుపుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

తర్వాతి కథనం
Show comments