Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదురై మల్లెలకు భలే డిమాండ్.. కిలో రూ.2వేలు

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (13:46 IST)
Jasmine
మదురై మల్లెలకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా మదురై మల్లెపువ్వులకు భారీ డిమాండ్ పెరిగింది. దీంతో మదురై మల్లెపూలు కిలో రూ.2000కి అమ్ముడు అవుతున్నాయి. దీంతో జనం షాక్ అవుతున్నా.. మల్లె పూల రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
మధురై మల్లెలు అంటేనే బాగా ఫేమస్. మంచి వాసనతో వుండే ఈ మల్లిని కొనుగోలు చేయడానికి అందరూ ఇష్టపడతారు.
 
వేసవిలో మల్లెపూల ధర తక్కువగా ఉంటుంది. అదే తక్కువ సరఫరా కారణంగా శీతాకాలంలో ధర ఎక్కువగా ఉంటుంది. 
 
ఆ విధంగా గత కొద్ది రోజులుగా మంచు కురుస్తుండటంతో మల్లెల రాక తగ్గింది. దీంతో ఇప్పుడు మార్కెట్‌లో మదురై మల్లెపూలు కిలో రూ.2వేల వరకు విక్రయిస్తున్నారు. 
 
ఈ ధర కొనుగోలుదారులకు ఊరటనిచ్చినా రైతులకు మాత్రం సంతోషాన్ని కలిగించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments