Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరెస్టు చేయించి సెల్‌లో వేయిస్తాం.. నిత్యానందకు కోర్టు వార్నింగ్

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు మద్రాసు హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. కోర్టును తప్పుదోవ పట్టించేలా ప్రవర్తిస్తే అరెస్టు చేయించి సెల్‌లో వేయిస్తామంటూ హెచ్చరిక చేసింది.

Webdunia
మంగళవారం, 30 జనవరి 2018 (12:20 IST)
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు మద్రాసు హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. కోర్టును తప్పుదోవ పట్టించేలా ప్రవర్తిస్తే అరెస్టు చేయించి సెల్‌లో వేయిస్తామంటూ హెచ్చరిక చేసింది. అంతేనా తక్షణం నిత్యానంద అనుచరుడిని తక్షణం అరెస్టు చేయాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
నిత్యానంద స్వామి బారి నుంచి మధురై మఠాన్ని రక్షించాలని, ఆయనపై చర్యలు తీసుకొనేలా తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలని జలతాల ప్రతాపన్ అనేవ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు జరిగాయి. 
 
ఈ కేసులో సెల్‌ఫోన్ ద్వారా వాదనల సమాచారం తెలియజేస్తున్న నిత్యానంద అనుచరుడ్ని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. అలాగే, నిత్యానంద అడ్డగోలుగా మాట్లాడుతూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయనిపక్షంలో నిత్యానందపై అరెస్టు వారెంట్ జారీచేస్తామని జస్టిస్ ఆర్.మహదేవన్ హెచ్చరిస్తూ కేసు విచారణను బుధవారానికి వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments