అరెస్టు చేయించి సెల్‌లో వేయిస్తాం.. నిత్యానందకు కోర్టు వార్నింగ్

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు మద్రాసు హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. కోర్టును తప్పుదోవ పట్టించేలా ప్రవర్తిస్తే అరెస్టు చేయించి సెల్‌లో వేయిస్తామంటూ హెచ్చరిక చేసింది.

Webdunia
మంగళవారం, 30 జనవరి 2018 (12:20 IST)
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు మద్రాసు హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. కోర్టును తప్పుదోవ పట్టించేలా ప్రవర్తిస్తే అరెస్టు చేయించి సెల్‌లో వేయిస్తామంటూ హెచ్చరిక చేసింది. అంతేనా తక్షణం నిత్యానంద అనుచరుడిని తక్షణం అరెస్టు చేయాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
నిత్యానంద స్వామి బారి నుంచి మధురై మఠాన్ని రక్షించాలని, ఆయనపై చర్యలు తీసుకొనేలా తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలని జలతాల ప్రతాపన్ అనేవ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు జరిగాయి. 
 
ఈ కేసులో సెల్‌ఫోన్ ద్వారా వాదనల సమాచారం తెలియజేస్తున్న నిత్యానంద అనుచరుడ్ని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. అలాగే, నిత్యానంద అడ్డగోలుగా మాట్లాడుతూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయనిపక్షంలో నిత్యానందపై అరెస్టు వారెంట్ జారీచేస్తామని జస్టిస్ ఆర్.మహదేవన్ హెచ్చరిస్తూ కేసు విచారణను బుధవారానికి వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments