Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల కోసం చిన్నారి ఏడుస్తుంటే.. ఆ తల్లి గొంతు కోసేసింది.. ఎక్కడ?

కన్నబిడ్డనే ఓ కిరాతక తల్లి పొట్టనబెట్టుకుంది. ఆకలితో పాల కోసం పసిపాప ఏడుస్తుంటే.. ఆ తల్లి కొంతుకోసేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధర్ అనే గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ధ

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (16:24 IST)
కన్నబిడ్డనే ఓ కిరాతక తల్లి పొట్టనబెట్టుకుంది. ఆకలితో పాల కోసం పసిపాప ఏడుస్తుంటే.. ఆ తల్లి కొంతుకోసేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధర్ అనే గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ధర్ గ్రామంలో పాల కోసం గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న పాపను పట్టించుకోకుండా ఆ తల్లి వంట పనిచేసింది. అయితే పాప ఏడుపు ఆపకపోవడంతో వంట చేస్తున్న చిరాకుతో సహనం కోల్పోయి.. కత్తితో బిడ్డ గొంతు కోసేసింది. ఆపై బిడ్డ ఏడుపు ఆపేసింది. అప్పటికే జరగాల్సిందల్లా జరిగిపోయింది. 
 
కత్తి పడటంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఇంటి నుంచి బంధువుల ఇంటికి పారిపోయిన సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. బిడ్డను వదిలిపెట్టి తల్లి మాత్రం ఒంటరిగా పారిపోయి రావడాన్ని గమనించిన బంధువులు, స్థానికులు ఇంటిని తెరిచి చూస్తే రక్తపు మడుగులో వున్న చిన్నారిని చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments