Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు రద్దు!

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (14:48 IST)
మధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికలను రద్దుచేస్తూ ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఆ ప్రతిపాదనలను రాష్ట్ర గవర్నర్‌కు పంపించారు. దీనికి గవర్నర్ ఆమోదముద్ర వేస్తే ఆ తర్వాత ఎన్నికల రద్దుకు సంబంధించి ఎన్నికల సంఘానికి ప్రభుత్వం కోరనుంది. 
 
పంచాయతీ రాష్ట్ర సవరణ ఆర్డినెన్స్‌ను తమ ప్రభుత్వం ఉపసంరించుకున్నట్టు మంత్రివర్గ సమావేశం తర్వాత ఆ రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ సరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. అయితే, ఈ ఎన్నికల రద్దుకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాల్సివుండగా, అది సాధ్యపడలేదు. ఇపుడు ఈ ఆర్డినెన్స్‌ను తిరిగి తీసుకునిరావాలని ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదించనుంది. 
 
రాష్ట్రంలో కరోనాతో పాటు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు, వచ్చే యేడాది జరగాల్సిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా వాయిదా వేయాలని కోర్టు సూచన చేసింది. ఈ పరిస్థితుల్లో ఎంపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇపుడు జరుగనున్న పంచాయతీ ఎన్నికలు వాయిదాపడే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments