Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు రద్దు!

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (14:48 IST)
మధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికలను రద్దుచేస్తూ ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఆ ప్రతిపాదనలను రాష్ట్ర గవర్నర్‌కు పంపించారు. దీనికి గవర్నర్ ఆమోదముద్ర వేస్తే ఆ తర్వాత ఎన్నికల రద్దుకు సంబంధించి ఎన్నికల సంఘానికి ప్రభుత్వం కోరనుంది. 
 
పంచాయతీ రాష్ట్ర సవరణ ఆర్డినెన్స్‌ను తమ ప్రభుత్వం ఉపసంరించుకున్నట్టు మంత్రివర్గ సమావేశం తర్వాత ఆ రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ సరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. అయితే, ఈ ఎన్నికల రద్దుకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాల్సివుండగా, అది సాధ్యపడలేదు. ఇపుడు ఈ ఆర్డినెన్స్‌ను తిరిగి తీసుకునిరావాలని ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదించనుంది. 
 
రాష్ట్రంలో కరోనాతో పాటు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు, వచ్చే యేడాది జరగాల్సిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా వాయిదా వేయాలని కోర్టు సూచన చేసింది. ఈ పరిస్థితుల్లో ఎంపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇపుడు జరుగనున్న పంచాయతీ ఎన్నికలు వాయిదాపడే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments