Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామభక్తులకు బంపర్ ఆఫర్.. క్విజ్‌లో గెలిస్తే.. విమానంలో అయోధ్యకు..

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (09:45 IST)
రామభక్తులకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రామాయణంపై నిర్వహించే ఓ క్విజ్‌లో ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.. అయోధ్యకు విమానంలో వెళ్లండి అని ఆ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రామాయణంపై జనరల్ నాలెడ్జ్ పోటీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ అధికారిక ప్రకటన వెల్లడించింది.
 
ఇందులో గెలిచిన వాళ్లను విమానంలో అయోధ్యకు తీసుకెళ్లనున్నట్లు తెలిపింది. అయితే ఈ పోటీ ఎప్పుడు నిర్వహిస్తారు, ఎంతమందిని ఎంపిక చేస్తారన్నది మాత్రం చెప్పలేదు.
 
ఇండోర్‌లోని అంబేద్కర్ యూనివర్సిటీలో ఆదివారం సాయంత్రం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉషా ఠాకూర్ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రామచరితమానస్‌లోని అయోధ్య కాండపై జనరల్ నాలెడ్జ్ పోటీని ఆమె ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments