Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామభక్తులకు బంపర్ ఆఫర్.. క్విజ్‌లో గెలిస్తే.. విమానంలో అయోధ్యకు..

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (09:45 IST)
రామభక్తులకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రామాయణంపై నిర్వహించే ఓ క్విజ్‌లో ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.. అయోధ్యకు విమానంలో వెళ్లండి అని ఆ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రామాయణంపై జనరల్ నాలెడ్జ్ పోటీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ అధికారిక ప్రకటన వెల్లడించింది.
 
ఇందులో గెలిచిన వాళ్లను విమానంలో అయోధ్యకు తీసుకెళ్లనున్నట్లు తెలిపింది. అయితే ఈ పోటీ ఎప్పుడు నిర్వహిస్తారు, ఎంతమందిని ఎంపిక చేస్తారన్నది మాత్రం చెప్పలేదు.
 
ఇండోర్‌లోని అంబేద్కర్ యూనివర్సిటీలో ఆదివారం సాయంత్రం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉషా ఠాకూర్ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రామచరితమానస్‌లోని అయోధ్య కాండపై జనరల్ నాలెడ్జ్ పోటీని ఆమె ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments