Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను లాక్కెళ్లి గ్యాంగ్ రేప్.. బాధితురాలిని కాపాడిని పెంపుడు కుక్క.. ఎలా?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ బాలికను బలవంతంగా లాక్కెళ్లిన ఇద్దరు కామాంధులు... ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, ఈ కామాంధులు చెర నుంచి బాధితురాలి పెంపుడు కుక్క కాపాడింది.

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (09:08 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ బాలికను బలవంతంగా లాక్కెళ్లిన ఇద్దరు కామాంధులు... ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, ఈ కామాంధులు చెర నుంచి బాధితురాలి పెంపుడు కుక్క కాపాడింది. సాగర్ జిల్లా ఖురాయి తహసీల్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన రేషు అహిర్వార్, పునీత్ అహిర్వార్ అనే ఇద్దరు యువకులు బలవంతంగా పశు దాణా నిల్వవుంచిన గదిలోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ కామాంధుల చెర నుంచి తప్పించుకునేందుకు ఆ బాలిక తన పెంపుడు కుక్కను పిలిచింది. 
 
ఆ బాలిక పిలుపు విన్న ఆ కుక్క.. ఒక్క పరుగున వచ్చి అత్యాచారం చేసిన ఇద్దరు యువకులపై దాడి చేసి కరిచింది. దీంతో నిందితులైన ఇద్దరు యువకులు పారిపోయారు. కుక్క తన యజమానురాలైన బాలిక ఆపదలో ఉందని మొరుగుతుండటంతో స్థానిక ప్రజలు గుమిగూడి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు కామాంధులను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం