12ఏళ్లు డ్యూటీ చేయని కానిస్టేబుల్.. జీతం మాత్రం రూ.28లక్షలు తీసుకున్నాడు..

సెల్వి
సోమవారం, 7 జులై 2025 (09:15 IST)
Police
2011లో మధ్యప్రదేశ్ పోలీస్ విభాగంలో ఓ కానిస్టేబుల్ నియమాకం అయ్యారు. మొదట భోపాల్ పోలీస్ లైన్స్‌లో నియమించబడ్డారు. తర్వాత భోపాల్‌కు వేశారు. కానీ అతని సర్వీస్ ఫైల్‌ను స్పీడ్ పోస్ట్ ద్వారా భోపాల్‌కు పంపాడు. ఆ ఫైల్ అక్కడికి చేరుకుంది. ఎటువంటి దర్యాప్తు లేకుండానే ఆమోదించబడింది. భోపాల్ పోలీస్ లైన్‌లో ఎవరూ అతని గైర్హాజరీని పట్టించుకోలేదు. ఈ విధంగా అతను విధులకు హాజరు కాకుండానే ఏడాది తర్వాత ఏడాది ఇలా 12 ఏళ్లుగా జీతం పొందుతూనే ఉన్నాడు. 
 
ఇలా మధ్యప్రదేశ్ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో 12 సంవత్సరాలుగా డ్యూటీ చేయకుండా రూ.28 లక్షల జీతం తీసుకున్నాడు. ఆ కానిస్టేబుల్ ను ఉన్నాతాధికారులు విచారణకు పిలువగా.. తాను మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, అందువల్ల విధులకు హాజరు కాలేదన్నాడు. 
 
కొన్ని రిపోర్టులను కూడా అధికారులకు అందించాడు. ప్రస్తుతం ఆ కానిస్టేబుల్‌ను భోపాల్ పోలీస్ లైన్‌లో ఉంచారు. అతని నుండి రూ.1.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మొత్తాన్ని అతని రాబోయే జీతం నుండి కట్ చేస్తామన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : ఎక్సైటింగ్ అప్డేట్స్ తో వరుణ్ తేజ్ అలరించబోతున్నారు

Rashmika : బాక్సాఫీస్ నెంబర్స్, సక్సెస్ కంటే మంచి కథయిన ది గర్ల్ ఫ్రెండ్ చేశా: రశ్మిక మందన్న

Chiranjeevi' : చిరంజీవి వ్యక్తిత్వ హక్కుల భంగం కేసులో కోర్ట్ నోటీసులు

Rana Miheeka: రానా-మిహీకా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారా?

Rashmika Mandanna: ఫేషియల్ ట్రీట్మెంట్ చేసుకున్న రష్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments