Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ చూసేందుకు వచ్చిన 8 యేళ్ల బాలికపై అత్యాచారం

రేపిస్టులను ఉరితీసేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ బిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2017 (09:57 IST)
రేపిస్టులను ఉరితీసేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ బిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అంటే.. 12 యేళ్లలోపు బాలికలపై అత్యాచారం పాల్పడే కామాంధులను ఉరితీసేలా ఆ బిల్లును తయారు చేశారు. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన రోజే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. 
 
దేపలూర్ తహసీల్ పరిధిలోని చందర్ గ్రామంలో సందీప్ చగన్ లాల్ (19) అనే యువకుడు టీవీ చూసేందుకు తమ ఇంటికి వచ్చిన 8 ఏళ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. మొత్తంమీద బాలికలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష విధించాలని అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించిన రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments