Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఫిర్యాదుపై అభిప్రాయం కోరిన స్పీకర్.. ఆర్ఆర్ఆర్‌కు లేఖ

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (08:46 IST)
తమ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (నరసాపురం లోక్‌సభ సభ్యుడు)కు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా లేఖ రాశారు. రఘురామపై అనర్హత వేటు వేయాలంటూ వైకాపా ఎంపీలు స్పీకర్‌కు లేఖలు రాశారు. స్వయంగా కలిసి కూడా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రఘురామరాజు అభిప్రాయం తెలియజేయాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లా లేఖ రాశారు. 
 
15 రోజుల్లో అభిప్రాయం చెప్పాలని లేఖలో పేర్కొన్నారు. రఘురామతో పాటు టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన బెంగాల్‌ ఎంపీలు శిశిర్‌ అధికారి, సునీల్‌కుమార్‌ మండల్‌కు కూడా స్పీకర్‌ లేఖ రాశారు. అయితే తనకు ఇంకా స్పీకర్‌ లేఖ అందలేదని రఘురామకృష్ణరాజు వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments