Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్ ఆకలి... తిండి లేక కప్పలు ఆరగిస్తున్న చిన్నారులు

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (22:25 IST)
కరోనా వైరస్ కట్టిండికి కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు బంద్ అయ్యాయి. అయితే, ఈ లాక్‌డౌన్ వల్ల ఎక్కువగా కష్టాలుపడుతున్న వారిలో వలస కూలీలతో పాటు.. పేదలు, మధ్య తరగతి ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా, దారిద్యరేఖకు దిగువున వుండే పేదలు, కూలీ పనులు, ఉపాధి లేక అనేక మంది పస్తులుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆకలి చావులు సంభవిస్తున్నాయి. 
 
తాజాగా బీహార్ రాష్ట్రంలో కొంతమంది చిన్నారులు ఆకలిని తట్టుకోలేక కప్పలు ఆరగిస్తున్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన బీహార్‌లో పేదరికం తారా స్థాయిలో ఉన్న విషయం తెల్సిందే. దీనికితోడు లాక్‌డౌన్ వల్ల పరిస్థితులు ఉపాధి కోల్పోయినవారు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ ఒక్క సంఘటనపై దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉందో కళ్ళకు అద్దంకడుతుంది. 

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments