Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడుతో ఏకాంతంగా గడిపిందనీ.... గ్రామస్థులు ఏం చేశారో తెలుసా?

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (11:32 IST)
ఆ యువతి తనకు నచ్చిన ఓ యువకుడిని ప్రేమించింది. దీంతో అతనితో కలిసి ఏకాంతంగా తిరుగుతూ గ్రామస్థుల కంటపడింది. అంతే.. ఆ యువతిని పట్టుకుని గుండు గీయించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ అమానవీయ ఘటన ఒడిషా రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిషా రాష్ట్రంలోని మయూర్ భంజ్ సమీపంలోని మండువా గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన మరో యువకుడిని ప్రేమించింది. ఆ తర్వాత అతనితో కలిసి ఏకాంతంగా గడుపుతుండగా ఆమె గ్రామస్థుల కంటపడింది. 
 
అంతే... ఆ ప్రేమ జంటపై గ్రామస్థులంతా విచక్షణా రహితంగా దాడి చేశారు. అంతటితో శాంతించని వారి ఆగ్రహం... ఆ యువతికి గుండు గీయించారు. ఈ ఘటన శనివారం జరుగగా, సోమవారం వెలుగులోకి వచ్చింది. 
 
యువతికి గుండు గీస్తున్న సమయంలో కొంతమంది యువత తమ మొబైల్ ఫోనులో షూట్ చేసి... సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇది వైరల్ అయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి గుండు గీసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments