Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడుతో ఏకాంతంగా గడిపిందనీ.... గ్రామస్థులు ఏం చేశారో తెలుసా?

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (11:32 IST)
ఆ యువతి తనకు నచ్చిన ఓ యువకుడిని ప్రేమించింది. దీంతో అతనితో కలిసి ఏకాంతంగా తిరుగుతూ గ్రామస్థుల కంటపడింది. అంతే.. ఆ యువతిని పట్టుకుని గుండు గీయించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ అమానవీయ ఘటన ఒడిషా రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిషా రాష్ట్రంలోని మయూర్ భంజ్ సమీపంలోని మండువా గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన మరో యువకుడిని ప్రేమించింది. ఆ తర్వాత అతనితో కలిసి ఏకాంతంగా గడుపుతుండగా ఆమె గ్రామస్థుల కంటపడింది. 
 
అంతే... ఆ ప్రేమ జంటపై గ్రామస్థులంతా విచక్షణా రహితంగా దాడి చేశారు. అంతటితో శాంతించని వారి ఆగ్రహం... ఆ యువతికి గుండు గీయించారు. ఈ ఘటన శనివారం జరుగగా, సోమవారం వెలుగులోకి వచ్చింది. 
 
యువతికి గుండు గీస్తున్న సమయంలో కొంతమంది యువత తమ మొబైల్ ఫోనులో షూట్ చేసి... సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇది వైరల్ అయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి గుండు గీసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments