Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుబాబులకు షాక్.. రోడ్ రోలర్‌తో తొక్కించేశారు..

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2022 (20:26 IST)
కొత్త సంవత్సరం వేళ మందుబాబులకు షాక్ ఇచ్చారు కృష్ణా జిల్లా పోలీసులు. జిల్లా వ్యాప్తంగా సీజ్ చేసిన అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేశారు.

రూ.50లక్షల విలువైన మద్యం సీసాలను రోడ్ రోలర్‌తో తొక్కించేశారు. దీంతో రోడ్డుపై మద్యం ఏరులైపారింది. 
 
రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉండటంతో.. ప్రజలు తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు.

దాంతో సరిహద్దుల వద్ద పోలీసులు నిఘా పెట్టి.. మద్యం అక్రమ రవాణా చేస్తున్న వారికి పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు రూ.50లక్షల విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. అలాగే 119 వాహనాలను సీజ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments