Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాదిని వణికిస్తున్న పిడుగులు... ఇసుక తుఫాన్: 30 మంది మృతి

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (15:50 IST)
దక్షిణాదిన ఎండలు దంచేస్తున్నాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాలను మాత్రం ఇసుక తుఫానులు, పిడుగులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత నాలుగైదు రోజుల వ్యవధిలోనే ఉత్తరాది రాష్ట్రాల్లో వీటి కారణంగా 30 మందికి పైగా మృత్యువాత పడ్డారు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇసుక తుఫాన్, పిడుగులతో వర్షాలు ఎక్కువగా వున్నాయి. 
 
నిన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షం కారణంగా ఇండోర్ తదితర ప్రాంతాల్లో 16 మంది మృత్యువాత పడ్డారు. ఇక గుజరాత్, రాజస్థాన్‌ల్లో కూడా అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీనితో అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. మేఘాలు దట్టంగా పట్టి వర్షం కురిసే పరిస్థితి వున్నప్పుడు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lakshmi Manchu: కళను రాజకీయం చేయవద్దు... మంచు లక్ష్మీ కామెంట్స్

హోంబలే ఫిల్మ్స్ ఏడు ఎపిక్ ఫిలిమ్స్‌ లో తొలిగా నరసింహ సాంగ్ రిలీజ్

రైతు పోరాటం, మాదకద్రవ్యాల నేపథ్యంతో వీడే మన వారసుడు చిత్రం

Varsha bollamma: కానిస్టేబుల్ కనకం కథ కాపీ కొట్టడంపై కోర్టులో కేసు

Bhagyashri Borse: అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా.. శ్రీలీల అవుట్.. భాగ్యశ్రీ బోర్సే ఇన్.. నిజమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments